రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో తొమ్మిదో విడత హరితహారం

రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.దశాబ్ది వేడుకలలో భాగంగా హరితహారం కార్యక్రమంలో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

 Ninth Phase Haritaharam In Tummalur Of Rangareddy District-TeluguStop.com

ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ లో పదిశాతం గ్రీన్ బడ్జెట్ ను కేటాయిస్తుంది.

హరితహరంకు ముందు తెలంగాణలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.తెలంగాణ వ్యాప్తంగా 19,472 పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అదేవిధంగా 2,275 బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రూ.700 కోట్లతో 179 అర్బన్ ఫారెస్ట్ లను ఏర్పాటు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube