బాపట్లలో దారుణం.. బాలుడిని హత్య చేసిన స్నేహితుడు

బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది.ఓ బాలుడిని స్నేహితుడే హత్య చేశాడు.

 The Worst Of The Crimes.. The Friend Who Killed The Boy-TeluguStop.com

పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ ఉదయం ట్యూషన్ కు వెళ్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు.ఈ ఘటన చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంలో చోటు చేసుకుంది.

పెట్రోల్ దాడిలో తీవ్రగాయాల పాలైన అమర్నాథ్ ను గుంటూరు జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.అమర్నాథ్ ను తన స్నేహితుడు మరికొందరితో కలిసి హత్య చేశాడని తెలుస్తోంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube