పోలవరం ప్రాజెక్టు సందర్శనకు నిపుణుల కమిటీ..!

పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ సందర్శించనుంది.ఇప్పటికే పోలవరానికి చేరుకున్న కమిటీ సభ్యులు ఇటీవల ధ్వంసమైన గైడ్ బండ్, ఎగువ కాఫర్ డ్యామ్ ను పరిశీలించనున్నారు.

 Expert Committee To Visit Polavaram Project..!-TeluguStop.com

తరువాత గైడ్ బండ్ నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలపై అధ్యయనం చేయనున్నారు.రేపు అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు.

ఇందులో భాగంగా ప్రాజెక్టు సమస్యలపై చర్చించిన అనంతరం రెండు సమస్యలకు మార్గాలను సూచించనున్నారు.తరువాత కేంద్ర జలసంఘానికి నివేదికను సమర్పించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube