నేటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం టూర్

టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఆయన బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు.

 Chandrababu Kuppam Tour For Three Days From Today-TeluguStop.com

ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.తరువాత విమానాశ్రయం నుంచి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నివాసానికి ఆయన బయలు దేరారు.

సాయంత్రం 5 గంటలకు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube