నంద్యాల జిల్లా శ్రీశైలంలో పులి సంచారం కలకలం

నంద్యాల జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం సమీపంలో పులి సంచరిస్తుంది.

 Tiger Migration In Srisailam, Nandyala District Has Been Disturbed-TeluguStop.com

ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో సాక్షి గణపతి ఆలయం సమీపంలో పులి రోడ్డు దాటుతుండగా అటవీ శాఖ సిబ్బంది గమనించారు.దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

మరోవైపు పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానికులతో పాటు భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube