బీజేపీపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు

బీజేపీపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు.

 Ttd Chairman Yv Subbareddy Criticizes Bjp-TeluguStop.com

బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్ లో పడిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వారి మాటలను అమిత్ షా పలకడం దారుణమన్నారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే మంచిదని తెలిపారు.2014-19 మధ్య జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.2014 ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube