కొత్త పార్లమెంట్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.కొత్త పార్లమెంట్ కొత్త భారత్ కు కొత్త జోష్ తీసుకొచ్చిందని తెలిపారు.

త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.పాత పార్లమెంట్ లో తగినన్ని సీట్లు లేవని చెప్పారు.పాత పార్లమెంట్ లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలిపారు.2026 తరువాత జరిగే మొదటి జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు