మహానాడును జయప్రదం చేయండి- టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతే రాజిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈనెల 28న రాజమండ్రిలో ఎన్టీఆర్ శతజయంతి దినోత్సవం సందర్భంగా జరిగే మహానాడు కార్యక్రమంను జయప్రదం చేయాలని టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఏర్పాటు చేసి పేదలకు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదల పాలిట దేవుడయ్యారని అటువంటి మహనీయుడి శతజయంతి దినోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.

 Make Mahanadu Success - Tnsf Leaders Mothe Rajireddy , Tnsf Leaders Mothe Rajire-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube