చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో స్థానికులు

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.వి.

 Movement Of Elephants In Chittoor District.. Locals In Panic-TeluguStop.com

కోట మండలం తోటకనుమలో గజరాజులు సంచారిస్తున్నాయి.సమీప పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను ఫారెస్ట్ లోకి మళ్లించాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube