చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.వి.
కోట మండలం తోటకనుమలో గజరాజులు సంచారిస్తున్నాయి.సమీప పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.
అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను ఫారెస్ట్ లోకి మళ్లించాలని కోరుతున్నారు.