టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రేవంత్ రెడ్డి అభద్రతగా ఫీల్ అవుతున్నారని తెలిపారు.

 Sharmila Fire On Tpcc Chief Revanth Reddy-TeluguStop.com

తన వలన రేవంత్ రెడ్డి ఉనికి ఎక్కడ పోతుందోనని ఆయన భయపడుతున్నారని షర్మిల పేర్కొన్నారు.తనది ఏపీ అయితే మరి సోనియాగాంధీ ఎక్కడ అని నిలదీశారు.

సోనియా గాంధీది ఇటలీ కదా అని ప్రశ్నించారు.సంస్కృతిని అర్థం చేసుకోవాలి అనుకుంటే సంస్కారం ఉండాలని చెప్పారు.

తనకు చీర, సారె పెడతారన్నారన్న ఆమె ఇక్కడ రాజకీయాలు చేయొద్దట అంటూ విమర్శించారు.ఈ తరహాలోనే సోనియాగాంధీ, రేవంత్ రెడ్డికి చీర, సారె పెడతామని తెలిపారు.

ఈ క్రమంలో రాజకీయాలు చేయొద్దని చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube