వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.

 Hearing On Ys Sunitha Reddy's Petition Adjourned To Day After Tomorrow-TeluguStop.com

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ తో కలిపి వైఎస్ సునీతా పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తామని తెలిపింది.

జూలై 1న ఎర్ర గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో వైఎస్ సునీత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను ధర్మాసనం ఎల్లుండికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube