ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి రాజధాని భూముల్లో స్కాం జరిగిందని చెప్పారు.
చంద్రబాబు హాయాంలో జరిగిన అమరావతి స్కాం దేశంలోనే పెద్దదని విమర్శించారు.ఆక్రమాలకు చిరునామా అంటే కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసమని ఆరోపించారు.
లింగమనేని ప్రభుత్వానికి ఇచ్చినట్లు చెబుతున్నారు.అయితే ఆ ఇంటిలో చంద్రబాబు ఎలా ఉంటున్నారని సజ్జల ప్రశ్నించారు.







