స్విమ్మింగ్ పూల్స్ చిన్నారుల ప్రాణాలను బలిగొంటూ డెత్ పూల్స్ గా మారుతున్నాయి.స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు చిన్నారులు మునిగిపోయారు.
వీరిలో ఒకరు మృతిచెందగా.మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లా పూడిమాడకలోని ప్రైవేట్ స్మిమ్మింగ్ పూల్ లో చోటు చేసుకుంది.ఈత నేర్చుకోనేందుకు వెళ్లి నీట మునిగి మరణించారని తెలుస్తోంది.
గతంలోనూ ఇదే తరహాలో ఓ చిన్నారి మృతిచెందాడు.దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.