హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ ఉగ్రవాద కార్యకలాపాల కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా హైదరాబాద్, మధ్యప్రదేశ్ లో కలిపి మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 Investigation In Hyderabad Terror Conspiracy Case In Full Swing-TeluguStop.com

ఈ మేరకు హైదరాబాద్ లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.వీరు అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ సలీం, షేక్ జూనైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్ లను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని భోపాల్ కు తరలించారు.ఐదుగురిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు భోపాల్ కోర్టులో హాజరుపరిచారు.

మరోవైపు పరారీలో ఉన్న మహ్మద్ సల్మాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.అదేవిధంగా పట్టుబడిన వారికి ఉజ్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube