తెలంగాణ గవర్నర్, ప్రభుత్వానికి మరో పంచాయితీ

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మరో పంచాయితీ షురూ అయింది.నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాకపోవడంపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

 Governor Of Telangana, Another Panchayat For Govt-TeluguStop.com

ఈర్ష్యతోనే గవర్నర్ రాలేదని ఆరోపించారు.మరోవైపు మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను రాజ్ భవన్ ఖండించింది.

సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం ఇవ్వలేదని తెలిపింది.అందువలనే గవర్నర్ హాజరు కాలేదని వెల్లడించింది.

ఆహ్వానించినా రాలేదన్న ఆరోపణల్లో నిజం లేదని రాజ్ భవన్ స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube