కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మకాం..!!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహిస్తున్న ప్రచారం కీలక దశకు చేరుకుంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు కర్ణాటకలో మకాం వేశారు.

 Bjp And Congress Leaders' Abode In Karnataka..!!-TeluguStop.com

ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే నాలుగు సభల్లో పాల్గొననుండగా… చిత్రదుర్గ, హోస్పెట్, సిందనూరు, కల్బుర్గిలో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.తీర్థహళ్లి, హరిహర ప్రాంతాల్లో చేపట్టే బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది.

అటు ప్రియాంక గాంధీ మరో నాలుగు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube