జగన్ నాలుగేళ్లలో ఎవరికి ఏం చేశారు.? అచ్చెన్నాయుడు

సీఎం జగన్ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్ల కాలంలో ఎవరికీ ఏం చేశారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.12 మంత్రి మంత్రులు ఎందుకున్నారన్న ఆయన తమకు ఇది కావాలని అడిగే ధైర్యం ఏం మంత్రికి లేదని విమర్శించారు.బలహీన వర్గాలకు సబ్ ప్లాన్ తెచ్చిన ఘనత టీడీపీది అని తెలిపారు.టీడీపీ అధికారంలోకి వస్తే 4-పి కార్యక్రమం చేపడతామన్నారు.ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ అన్ని కలిపి అభివృద్ధి కోసం అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.

 What Did Jagan Do To Whom In Four Years? Achchennaidu-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube