కూలిన పెన్నహోబిళం ఆలయ మహారథం.. !!

అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రమాదం జరిగింది.పెన్నహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ మహారథం కుప్పకూలింది.

 Maharatha Of Pennahobilam Temple Collapsed.. !!-TeluguStop.com

రథానికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది.కాగా వచ్చే నెల 2వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భారీ క్రేన్లను ఉపయోగించి రథానికి మరమ్మత్తులు చేస్తున్నారు.

అయితే మరమ్మత్తులు చేస్తున్న సిబ్బంది అప్రమత్తం ఉండి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube