సికింద్రాబాద్ కళాసిగూడ ఘటనపై జీహెచ్ఎంసీ చర్యలు

సికింద్రాబాద్ కళాసిగూడలో నాలాలో పడి చిన్నారి మృతిచెందిన ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు సిద్ధం అయింది.ఇందులో భాగంగా ఇద్దరు అధికారులపై జీహెచ్ఎంసీ సస్పెన్షన్ వేటు వేసింది.

 Ghmc Action On Secunderabad Kalasiguda Incident-TeluguStop.com

ఏఈ తిరుమలయ్యతో పాటు వర్క్ ఇన్ స్పెక్టర్ బి.ఎం.హరికృష్ణను సస్పెండ్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్.ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఈఈ ఇందిరాబాయికి ఆదేశాలు జారీ చేశారు.

పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈఈకి కమిషనర్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube