ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో నిన్న సాయంత్రం ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులమీదుగా విజయవాడలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.
పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత కేవలం 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.ఇంటర్ ఫస్టియర్ పరీక్షలలో 61 శాతం మంది, సెకండ్ ఇయర్ పరీక్షలలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana )స్పష్టం చేశారు.
తాజాగా ఏపీలో ఇంటర్ సప్లమెంటరీ షెడ్యూల్ పరీక్ష విధానం రిలీజ్ చేయడం జరిగింది.
మే 24న సెకండ్ లాంగ్వేజ్.మే25న ఇంగ్లిష్, మే 26న మ్యాథ్స్-A, బోటనీ, సివిక్స్.మే 27న మ్యాథ్స్-B, జువాలజీ, హిస్టరీ.
మే ఫిజిక్స్, ఎకనామిక్స్.మే 30న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్.
మే 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, లాజిక్ పేపర్.జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ.
జూన్ 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్.జూన్ 3న పర్యావరణ విద్య.







