పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న బట్టి విక్రమార్క తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జమ్మికుంట మండలంలోని బిజ్గిర్ షరీఫ్ దర్గాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకప్రార్ధనలు చేశారు.

 Sircilla District Congress Party Leaders Participated In Bhatti Vikramarka Peopl-TeluguStop.com

రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అప్పుడే రాష్ట్ర ప్రజలకు సమన్యాయం జరుగుతుందని వారన్నారు.

ఈ కార్యక్రమలో సోషల్ మీడియా రాజునాయక్, షకీల్ ,బిపేట రాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube