విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కామెంట్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.స్టీల్ ప్లాంట్ ఈఓఐలో సింగరేణి తరపున తెలంగాణ ప్రభుత్వం ఎందుకు బిడ్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.

 Bjp Mla Etala Rajender's Comments On Visakha Steel Plant-TeluguStop.com

యూపీఏ హయాంలో బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టారన్న ఈటల… మోదీ ప్రభుత్వం వచ్చాక మైనింగ్ చట్టాన్ని సవరించారని తెలిపారు.గనులు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు.

దరఖాస్తు చేయకుండా తమకు ఇవ్వలేదని బీఆర్ఎస్ సర్కార్ ఆరోపించడం తగదని పేర్కొన్నారు.తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ను చేతకాదని ప్రైవేట్ సంస్థకు ఇచ్చారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube