ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ పై అచ్చెన్నాయుడు పరోక్ష వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.బీజేపీకి, వైసీపీకి మధ్య సంబంధం లేదని ప్రజలు అనుకోవాలన్నారు.

 Achchennaidu's Indirect Comments On Mp Vijayasai Reddy's Tweet-TeluguStop.com

మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలని వ్యాఖ్యానించారు.వైసీపీ – బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకే తెలుసని చెప్పారు.

బీజేపీపై పితాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు.నాలుగేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రకు టీడీపీ ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న అచ్చెన్నాయుడు వైసీపీ ఏం చేసిందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube