విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకు ముగిసిన గడువు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకు గడువు ముగిసింది.ఎన్ని కంపెనీలు బిడ్లు వేశాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

 Visakha Steel Plant Eoi Deadline Expired-TeluguStop.com

అదేవిధంగా సింగరేణి సంస్థ బిడ్ పై కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి పదార్థాలతో పాటు మూలధనం సమకూర్చుతామని ఈనెల 15వ తేదీ నాటికే 22 కంపెనీలు బిడ్లు వేసిన సంగతి తెలిసిందే.

ఇందులో ఆరు విదేశీ కంపెనీలుండగా పదహారు దేశీయ సంస్థలు ఉన్నాయి.తొలుత ఈఓఐకు గడువు ముగియగా కొన్ని సంస్థల వినతితో మరో ఐదు రోజులపాటు గడువు పొడిగిస్తూ ఇవాళ్టి వరకు సమయం ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube