టీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రస్తుతం దృష్టి మొత్తం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఉందని రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికలు అయిన తరువాత ఎక్కువ సమయం తెలంగాణకు కేటాయిస్తానని తాజాగా టీ కాంగ్రెస్ నేతలతో చర్చించడం జరిగింది.

 Rahul Gandhi Sensational Comments With Telangana Congress Leaders Details, Rahu-TeluguStop.com

కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో( Shamshabad Airport ) కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు.

ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై… రాహుల్ గాంధీ చర్చించడం జరిగింది.ఈ చర్చలలో BRS పార్టీతో పొత్తు ఉండదని టీ కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేయడం జరిగింది.పొత్తు ఉందని ప్రచారం చేస్తూ.

బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందని… ఆ ప్రయత్నానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని.తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచించారు.

ఇదే సమయంలో కులగణనపై పీసీసీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని సూచించారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Assembly Elections ) ముగిసిన అనంతరం మే 15 తర్వాత తెలంగాణకు వస్తానని పేర్కొన్నారు.అప్పటినుండి ఎక్కువ సమయం.తెలంగాణకు కేటాయించడం జరుగుతుందని రాహుల్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube