ఖమ్మం జిల్లా చీమలపాడు ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో చోటు చేసుకున్న ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం బాధాకరమని తెలిపారు.

 Cm Kcr Asked About The Incident Of Ant Infestation In Khammam District-TeluguStop.com

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఫోన్ చేసిన కేసీఆర్ ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

అదేవిధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube