రేపు విజయవాడకు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి రేపు విజయవాడకు వెళ్లనున్నారు.ఇందులో భాగంగా ఎయిర్ పోర్టు నుంచి బీజేపీ కార్యాలయం వరకు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనుంది.

 Bjp Leader Kiran Kumar Reddy Will Go To Vijayawada Tomorrow-TeluguStop.com

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ నాయకులతో భేటీ కానున్నారు.బీజేపీలో చేరిన తరువాత తొలి పర్యటన కావడంతో కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube