రేపు విజయవాడకు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి రేపు విజయవాడకు వెళ్లనున్నారు.

ఇందులో భాగంగా ఎయిర్ పోర్టు నుంచి బీజేపీ కార్యాలయం వరకు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనుంది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ నాయకులతో భేటీ కానున్నారు.

బీజేపీలో చేరిన తరువాత తొలి పర్యటన కావడంతో కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

వీడియో వైరల్‌: దటీజ్ నీతా అంబానీ.. కన్యాదానం ప్రాముఖ్యత ఎమన్నా చెప్పిందా..