నెల్లూరు జిల్లా ఇసుకపల్లి సముద్రతీరంలో ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్రతీరంలో ఉద్రిక్తత నెలకొంది.తమిళనాడు కడలూరుకు చెందిన బోట్లు ఏపీ తీరంలోకి చొచ్చుకువచ్చాయి.

 Tension In Isukupally Beach Of Nellore District-TeluguStop.com

ఈ క్రమంలో కడలూరు బోటు తగిలి ఇసుకపల్లి మత్స్యకారుల వలలు తెగిపోయాయి.ఇదేమిటని ప్రశ్నించిన ఇసుకపల్లి జాలర్లపై తమిళనాడు జాలర్లు రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

దీంతో సముద్రతీరంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube