హయత్ నగర్ – తట్టి అన్నారం వందేళ్ల రోడ్డు కబ్జాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ కేసులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోతో పాటు ఎమ్మార్వోను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.







