నాగార్జున( Nagarjuna ) హీరోగా వచ్చిన లాస్ట్ సినిమా ఘోస్ట్( Ghost ) డిజాస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన ప్రవీణ్ సత్తార్( Praveen Sattar ) తన నెక్స్ట్ సినిమా వరుణ్ తేజ్ తో తీస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక నాగార్జున కూడా ధమాకా లాంటి సూపర్ సక్సెస్ సాధించిన సినిమా కి రైటర్ గా పని చేసిన ప్రసన్న కుమార్( Prasanna Kumar ) బెజవాడ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కి సంభందించిన ఒక న్యూస్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది ఏంటంటే ఆయన చేస్తున్న ఆ సినిమా కి సంభందించిన స్టోరీ ఇదే అంటూ ఒక స్టోరీ నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది అయితే ఈ స్టోరీ ప్రకారం చూస్తే వీళ్ళ కాంబో లో వచ్చే మూవీ స్టోరీ కామెడీ థ్రిల్లర్ అని తెలుస్తుంది ప్రసన్న కామెడీ చాలా బాగా రాస్తాడు అని మనకు తెలిసిందే.అందుకే తను మొదట గా డైరెక్షన్ చేసే సినిమాకి కామెడీ థ్రిల్లర్ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది అని ఆ సబ్జెక్ట్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇక నాగార్జున కినే స్టోరీ చెప్పగానే ఆయన కి బాగా నచ్చిందట దాంతో షూట్ ఎప్పుడు చేద్దామా అన్నంత తొందరలో ఉన్నట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా లో కామెడీ ఇంతవరకు ఏ సినిమా లో లేని విధంగా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది…దీనికోసం దర్శకుడు నాగార్జున కామెడీ టైమింగ్ ని కూడా మార్చబోతున్నట్టు గా తెలుస్తుంది…ఇక నాగార్జున ఈ సినిమాతో సోలోగా ఒక మంచి హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది…చూడాలి మరి నాగార్జున ప్రసన్న కుమార్ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెడతాడో లేదో.