ఇళ్లులేనివారికి అమరావతిలో పట్టాలకు సీఆర్డీఏ ఆమోదం

ఇళ్లు లేని పేదలకు సీఆర్డీఏ గుడ్ న్యూస్ చెప్పింది.వీరందరికీ అమరావతిలో ఇంటి పట్టాలకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.

 Crda Approval For Homeless In Amaravati-TeluguStop.com

న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు.

ఈ మేరకు అమరావతిలో పేదలు అందరికీ ఇళ్లస్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.ఇందులో భాగంగా అమరావతిలో 1134.58 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కేటాయించారు.గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది ప్రభుత్వం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube