ఈనెల 8న తెలంగాణలో మోదీ పర్యటన

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఈనెల 8న ఆయన రాష్ట్రానికి రానున్నారు.రూ.11,355 కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

 Modi's Visit To Telangana On 8th Of This Month-TeluguStop.com

సికింద్రాబాద్ – తిరుపతి వరకు వందే భారత్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.తరువాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే సభలో పాల్గొని మోదీ ప్రసంగించనున్నారు.మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తుతో పాటు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube