ఈనెల 8న తెలంగాణలో మోదీ పర్యటన

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఈనెల 8న ఆయన రాష్ట్రానికి రానున్నారు.

రూ.11,355 కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు.సికింద్రాబాద్ - తిరుపతి వరకు వందే భారత్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.

తరువాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే సభలో పాల్గొని మోదీ ప్రసంగించనున్నారు.

మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తుతో పాటు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు