పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో లుకలుకలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

 Lukalukulu In Sattenapalli Ycp Of Palnadu District-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ మనుగడ కోల్పోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

వైసీపీ కార్యకర్తలను పట్టించుకునే నాథుడే లేడంటూ విజయభాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యలపై జూన్ 24 వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో పర్యటిస్తానని తెలిపారు.ప్రజలు సహకరిస్తే రానున్న ఎన్నికల్లో అధిష్టానంతో పోరాడి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.

నాయకుడు అంటే ప్రజల నుంచి పుట్టుకు రావాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube