పీటీ ఉషా అహింసా రన్..

విశ్వశాంతిని కోరుతూ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లో అహింసా రన్ జరిగింది.రన్ లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

 Pt Usha Ahimsa Run In Vijayawada, Pt Usha, Ahimsa Run ,vijayawada, Indian Olympi-TeluguStop.com

ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, , మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తదితరులు కూడా హాజరైయారు.3కె, 5కె,10కె విభాగాల్లో నిర్వహించిన మారథాన్ లో క్రీడాభిమానులు , యువతఅధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా పీటీ ఉష మాట్లాడుతూ అహింసా, ఫిట్ నెస్ , ఉమెన్ ఎంపవర్ మెంట్ కోసమే ఈ రన్ అని వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అహింసా రన్ నిర్వహించారు అని, దీనిలో భాగంగానే విజయవాడలో నిర్వహించిన అహింసా రన్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.తాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి మూడు , నాలుగు నెలలే అవుతుంది అని, అసోసియేషన్ లో అనేక సమస్యలున్నాయి అని ప్రస్థావించారు.

అఫ్లియేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube