హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయింది.శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ మేరకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై వీరబాబు ఫిర్యాదు చేశారు.ఇతర కమ్యూనిటీలపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.