అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా సీపీఐ పార్టీ బైక్, కారు ర్యాలీ..

గుంటూరు, మంగళగిరి: అమరావతి రాజధాని రైతుల పోరాటం ప్రారంబించి 1200 రోజులు అయిన సంధర్బంగ రైతులకు సంఘీభావంగా సీపీఐ పార్టీ మంగళగిరి కార్యలయం దగ్గర నుంచి మండదం వరకు బైక్, కారు ర్యాలీ నిర్వహించారు.

 Cpi Leaders Rally Supporting Amaravati Farmers Protest, Cpi Leaders Rally ,amara-TeluguStop.com

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పార్టి కార్యకర్తలు పాల్గన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube