సిసోడియా బెయిల్ పిటిషన్‎పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీబీఐ రిమాండ్ లో ఉన్న సిసోడియా బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరగనుంది.

 Rouse Avenue Court Hearing On Sisodia's Bail Petition-TeluguStop.com

కాగా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 3, 2023 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.

అయితే ఇప్పటికే అన్ని రికవరీలు పూర్తి అయినందున తనను కస్టడీలో ఉంచడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని ట్రయల్ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ లో సిసోడియా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube