మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చురకలు అంటించారు.సీఎం కేసీఆర్ ను గద్దె దించాలని చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
ఖమ్మంలో ఓటు హక్కు లేకపోయినా కొందరు పోటీ చేస్తారని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శలు గుప్పించారు.తాను పెరిగింది ఇక్కడేనన్న పువ్వాడ చచ్చేది కూడా ఇక్కడే అంటూ వ్యాఖ్యనించారు.