ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పేషెంట్లకు బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధి (కరీంనగర్ వాయిస్ ఆర్.సి.

 Distribution Of Bread Packets To Patients In Government Area Hospital , Vemulawa-TeluguStop.com

ఇంచార్జి), ట్రస్ట్ సభ్యుడు అయిన నెరేళ్ల కమలాకర్, జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజున ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉన్న వందమంది పేషంట్లకు బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, తాళ్లపల్లి ప్రశాంత్, పాత సంతోష్, పొలాస రాజేందర్, ప్రతాప నటరాజు నాగుల చంద్రశేఖర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్ తదితరులు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube