ఏపీలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా సాగుతుందని తెలుస్తోంది.

 Counting Of Graduate Mlc Elections In Ap Is Ongoing-TeluguStop.com

ఈ క్రమంలో రెండు చోట్ల టీడీపీ.ఒక చోట వైసీపీ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారని సమాచారం.

అటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యత కనబరుస్తున్నారు.దాదాపు టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు 20 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అదేవిధంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యతలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube