మోదీ ప్రభుత్వంపై మంత్రి వేముల కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ సర్కార్ ఎమ్మెల్సీ కవితపై కక్ష కట్టిందని ఆరోపించారు.

 Minister Vemula's Key Comments On The Modi Government-TeluguStop.com

ఇందులో భాగంగానే రాజకీయ కక్షతో నోటీసులతో వేధిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ సమాజం కవితకు అండగా నిలుస్తుందని మంత్రి వేముల తెలిపారు.

మోదీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube