ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవల మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సిసోడియా బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
సిసోడియా పిటిషన్ విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు.మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో సిసోడియాను పది రోజుల కస్టడీకి అప్పగించాలన్ని ఈడీ పిటిషన్పై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.