ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‎కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీజేపీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

 Union Minister Kishan Reddy's Counter To Mlc Kavitha's Comments-TeluguStop.com

అబద్దాలు మాట్లాడటంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వాళ్లు లేరని కిషన్ రెడ్డి ఆరోపించారు.బీఆర్ఎస్ నేతలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారన్నారు.

కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని వెల్లడించారు.అన్నా చెల్లె.

ఇద్దరూ అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు.మహిళా రిజర్వేషన్ కోసం ధర్నా చేస్తే ఈడీ నోటీసులు వచ్చాయని కవిత చెప్పారన్న కిషన్ రెడ్డి మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి ఉందా అని అడిగారు.

మొదటి కేబినెట్ లో మహిళా మంత్రి లేకుండా పాలించిన మీకు ప్రశ్నించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube