ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ నిధులు కేంద్రానివేనని తెలిపారు.
కేంద్రం వలనే ఏపీ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయని సత్యకుమార్ వెల్లడించారు.ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల కోసం బీజేపీ నిరంతర కృషి చేసిందని పేర్కొన్నారు.