లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో పెరుగుతున్న అరెస్టుల సంఖ్య

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య పదికి చేరింది.తాజాగా ఈ వ్యవహారంలో ప్రముఖ వ్యాపార వేత్త అనుదీప్ సింగ్‎ను ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

 Increasing Number Of Arrests In Liquor Scam Money Laundering Case-TeluguStop.com

అనుదీప్ సింగ్ ప్రస్తుతం బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ గా ఉన్నారని తెలుస్తోంది.అయితే సౌత్ గ్రూప్ తో అమన్ దీప్ కు సంబంధాలున్నాయన్న ఈడీ ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube