వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.విచారణలో భాగంగా రెండు గంటలుగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అధికారుల బృందం విచారిస్తోంది.

 Cbi Investigation In Ys Viveka Murder Case-TeluguStop.com

న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి కోరారు.అయితే విచారణ సమయంలో న్యాయవాదులకు అనుమతి లేదని సీబీఐ తెలిపింది.

బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.అదేవిధంగా దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తూ అవినాశ్ ను ప్రశ్నిస్తున్నారని సమాచారం.ఇప్పటికే రూ.40 కోట్ల ఫండింగ్ పై ప్రశ్నించగా అవినాశ్ రెడ్డి తనకేమి తెలియదని చెప్పారని తెలుస్తోంది.దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డితో ఉన్న కాల్ లిస్ట్, నిందితుల టవర్ లొకేషన్లపై ప్రశ్నిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube