నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా తెలుగు అధికారి..!

నీతి ఆయోగ్ నూతన సీఈవోగా తెలుగు అధికారి నియామకం అయ్యారు.పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో కొత్త సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం బాధ్యతలు చేపట్టనున్నారు.

 Telugu Officer As New Ceo Of Niti Aayog..!-TeluguStop.com

ఈ క్రమంలో రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.

కాగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.2004-2008, 2012-2015 మధ్య ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు.అంతేకాకుండా లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్‌ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా సేవలను అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube