తాడిపత్రిలో హడలిపోతున్న అధికారులు... మైనింగ్ శాఖ ఆఫీసుకు తాళం..!

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు వింటేనే అధికారులు హడలిపోతున్నారని తెలుస్తోంది.

 Officials Who Are Struggling In Tadipatri... The Office Of The Mining Department-TeluguStop.com

ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో తాడిపత్రిలోని మైనింగ్ శాఖ అధికారులు కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారని సమాచారం.

బయటకు వెళ్లిన గనుల శాఖ అధికారులను జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి పిలిపించారు.అయితే పెద్దపప్పూరులో అక్రమ మైనింగ్ జరుగుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి బాధ్యులపై 24 గంటలలో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో మైనింగ్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube