ఇసుక తవ్వకాలపై మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 Jc Prabhakar Reddy Fire Again On Sand Mining-TeluguStop.com

ఇసుక తవ్వకాల కారణంగా పెద్ద ప్రమాదం పొంచి ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.ఇందుకు బాధ్యులైన పదమూడు మంది అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ సమాధానం మూడు రోజుల్లో చెప్పాలని సూచించారు.ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు రైతులు నీటిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతామని అంటున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తను కూడా వాళ్లతో కలిసి దూకుతానంటూ హెచ్చరించారు.

వనరులను కాపాడేందుకు చావుకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube